ఏలూరు : ఈ నెల 22 న జరగను న్న ఇంజనీరింగ్ , మెడిసిన్ కోర్సు ల ప్రవేశ పరీక్ష { ఎంసెట్ } - 14 కు ఏ ర్పా ట్లు పూర్తి చే సి న ట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొ ఫి స ర్ N.V. రమణ రావు చె ప్పా రు . ఏ లూరు లో గురువారం జరిగిన చీఫ్ సూపర్ డేంట్లు , పరిశీ ల కుల అ వ గా హ న సదస్సులో పా ల్గొనే o దుకు వ చ్చి న ఆ యన విలేకరుల తో మాట్లాడారు . రాష్ట్ర వ్యా ప్తంగా 3,95,304 మంది విద్యార్ధులు పరీక్ష కు హాజరు కానున్నారని , వారిలో 2,82,444 మంది ఇంజనీరింగ్ , 1,12,860 మంది మెడిసిన్ పరీక్ష రాయనున్నారని వివరించారు . ఈ సారి మెడిసిన్ సీ ట్ల కోసం అ ధిక స oఖ్య లో విద్యార్ధులు పోటీ పడుతున్నారు . ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 గంట ల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు , మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు . పరీక్ష కు ఒక్క నిమిషం ఆలస్యమయినా అనుమతించబోమని స్పష్టం చేశారు .
No comments:
Post a Comment