Friday, 9 May 2014

ఈ నెల 15న పదోతరగతి పరిక్షా ఫలితాలు విడుదల ::

హైదరాబాదు : పదోతరగతి  పరీక్షా  ఫలితాలు  ఈ నెల  15వ  తేదీ  ఉదయం  వి డు ద ల  కా ను న్నా యీ . ప్రభుత్వ  ప రీ క్ష ల   వి భా గం  కార్యాలయం లో  ఈ  ఫ లి తా ల ను   వి డు ద ల  చే సే o దుకు   ఏర్పా ట్లు  చే స్తు న్నట్లు  తెలి సి o ది . శు క్ర వారం  ఇ క్క డ  స మావే శ మై న  అధికారులు  ఈ మే ర కు  ని ర్ణాయానికి  వచ్చి న ట్లు  సమచారం . రాష్ట్ర  వి భ జ న  నే ప ధ్యం  లో   ఈ నెల  15 లోగా  పే  అండ్  అకౌంట్స్  వి భా గం లో  బిల్లు లు  అందచే యా ల్సి  ఉంది . అందువల్ల  బిల్లు ల  చెల్లి o పులో  సమస్య లు   తలె త్త కుం డా  ఫ లి తా లు  విడుదల  చే స్తు న్నట్లు  సమాచారం .  మార్చి  27 ను o చి  ఏప్రిల్  1 వ రకు  జరిగిన  ఈ ప రీ క్ష ల కు  దాదాపు  12 ల క్ష ల  మంది  విద్యార్ధులు  హాజరయ్యారు .

No comments:

Post a Comment